- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్ : విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం దుబాయ్ నుంచి EK-524 విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు.
అతని దగ్గర ఉన్న వస్తువులను స్కానింగ్ చేయడంతో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. ఎమర్జెన్సీ లైట్లో దాచిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు 6 కేజీలు ఉండగా.. రూ. 2 కోట్ల 97 లక్షలు విలువ చేస్తుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారం తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story