- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న భారీగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటన్ ప్రకారం నిన్న 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురి మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1697కు చేరింది. కరోనా నుంచి 394 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,965 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,873 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న జీహెచ్ ఎంసీ పరిధిలో 184 కేసులు నమోదయ్యాయి.
Next Story