- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కు చేరుకుంది. కొత్తగా 895 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,161 పెరిగింది. తాజాగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story