ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,305 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7024కు చేరింది. కాగా ఇప్పటి వరకు 8,58,115 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.


Next Story

Most Viewed