- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తు మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అస్సాంకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.
మేఘాలయలోని ఎత్తైన కొండల్లో అక్రమంగా మైనింగ్ జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు శుక్రవారం వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
Next Story