తమిళనాడులో కొత్తగా 5,994 కేసులు

by  |
తమిళనాడులో కొత్తగా 5,994 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5,994 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా వైరస్ మూలంగా 119 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా తమిళనాడులో 4,927 మంది వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,901 కు చేరింది.

Next Story