- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ దేశ ఏవీయేషన్ అధికారులు సైతం ధృవీకరించారు. సముద్రంలో క్రాష్ అయిన విమానం ఎస్జే 182 అని తేలగా.. ఆ సమయంలో 56 మంది ప్రయాణికులతో పాటు, ఆరుగురు సిబ్బంది ట్రావెల్ చేస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా, సముద్రంలో కూలిన విమాన శకలాలను గుర్తించగా.. ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు.
Next Story