విమాన ప్రమాదం.. ఇంకా దొరకని 56 ప్యాసింజర్స్!

by  |
విమాన ప్రమాదం.. ఇంకా దొరకని 56 ప్యాసింజర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ దేశ ఏవీయేషన్ అధికారులు సైతం ధృవీకరించారు. సముద్రంలో క్రాష్ అయిన విమానం ఎస్‌జే 182 అని తేలగా.. ఆ సమయంలో 56 మంది ప్రయాణికులతో పాటు, ఆరుగురు సిబ్బంది ట్రావెల్ చేస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా, సముద్రంలో కూలిన విమాన శకలాలను గుర్తించగా.. ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు.


Next Story

Most Viewed