- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ గూడెంలో కరోనా పంజా విసిరింది. ఆ తండాలో మొత్తం జనాభా 200 మంది ఉండగా, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 56 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇటీవల రేకులగూడెం తండాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు మహారాష్ట్ర నుంచి పలువురు హాజరయినట్లు సమాచారం. అనంతరం రేకులగూడెంలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టుల నిర్వహణ తర్వాత 56 మందికి పాజిటివ్ రావడం తండా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
Next Story