- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం 2020-21 ఫలితాలను అధినేత ముఖేశ్ అంబానీ శుక్రవారం ప్రకటించారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో RIL సంస్థ 50 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించిందని.. అందుకు గర్విస్తున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు.
దేశంలో విధించిన లాక్డౌన్ వలన ఇండియన్ ఎకానమీ క్రమంగా పడిపోతున్న సమయంలోనూ మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 12.6 శాతం నికర లాభాన్ని నమోదు చేసిందని.. దాని విలువ రూ.13,101 ఉందని ముఖేశ్ స్పష్టంచేశారు.
Next Story