- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగరంలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన వ్యవహారం కలకలం రేపుతోంది. చదువుకుంటున్న వయస్సులోనే మత్తు పదార్థాలకు బానిస కావడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఖైరాతాబాద్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్న ఐదుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. దీనికి తోడు వారి వద్ద ఏకంగా 2 కిలోల గంజాయి దొరికింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
Next Story