లక్కీ పర్సన్.. లంకె బిందెలో 5 కిలోల బంగారం..

by  |
లక్కీ పర్సన్.. లంకె బిందెలో 5 కిలోల బంగారం..
X

దిశ, జనగామ : తెలంగాణలో లంకె బిందెలు దొరికాయి అని విని ఉంటారు కదా.. అలాంటి ఘటనే తాజాగా జనగామ జిల్లాలో వెలుగు చూసింది. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో 5 కిలోల బంగారం ఉన్న లంకె బిందె దొరికింది. వివరాల ప్రకారం.. పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి నెలరోజుల క్రితం 11 ఎకరాల వెంచర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం వెంచర్‌ను చదును చేస్తుండగా.. ఓ చోట లంకె బిందె బయటకు వచ్చింది. అందులో దాదాపు 5 కోలోల బంగారం ఉన్నట్టు నర్సింహా తెలిపారు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.



Next Story