- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా రక్కసి రోజురోజుకు తగ్గుముఖం పడుతొంది. తాజాగా 4,981 కరోనా కేసులు రాగా, 38 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,64,122 కరోనా కేసులు రాగా, 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 12,490 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 49,683 కరోనా కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.
Next Story