ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా రక్కసి రోజురోజుకు తగ్గుముఖం పడుతొంది. తాజాగా 4,981 కరోనా కేసులు రాగా, 38 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,64,122 కరోనా కేసులు రాగా, 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 12,490 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 49,683 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story

Most Viewed