- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమనగల్లు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల పరిధిలో చోటు చేసుకుంది. మేడిగడ్డకు చెందిన జుక అనే మహిళ.. తన పొలంలో గొర్రెలను కట్టేసి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున షెడ్ వద్ద కుక్కల దాడిలో 48 గొర్రెలె మృతి చెందారు. మరో 12 గొర్రెలు గాయపడ్డాయి. సుమారు ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని జుక వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు జుక విజ్ఞప్తి చేశారు.
Next Story