- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 463 కరోనా కేసులు నమోదుకాగా నలుగుురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,205 కు చేరుకున్నాయి. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 1,694 చేరింది. నిన్న 364 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,00,833కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,678యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,723 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇకి జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.
Next Story