- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వేగంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదట్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ కాస్త ఆలస్యం అయింది. ఈ సందర్భంగా భారీగా తరలివస్తున్న ఓటర్లతో పోలింగ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ మొదలైన ఆరు గంటల్లో 45.63 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 1,08,082 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Next Story