- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,674 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 559 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,26,121 కు చేరింది. కాగా రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.
Next Story