దేశంలో కొత్తగా 45,674 కరోనా కేసులు

by  |
దేశంలో కొత్తగా 45,674 కరోనా కేసులు
X

దిశ,వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,674 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 559 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,26,121 కు చేరింది. కాగా రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.



Next Story

Most Viewed