భారత్‌‌లో ఆగని కరోనా విలయం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో 45,599 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1120 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులు కలిపితే మొత్తంగా భారత్‌లో 12,38,635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరణాలతో సంఖ్యతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 29,861 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం మనదేశంలో 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకుని డిశ్చార్చి అయిన [&hellip;]</p>

భారత్‌‌లో ఆగని కరోనా విలయం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో 45,599 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1120 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులు కలిపితే మొత్తంగా భారత్‌లో 12,38,635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరణాలతో సంఖ్యతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 29,861 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం మనదేశంలో 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకుని డిశ్చార్చి అయిన వారు మొత్తంగా 7,82,606 మంది ఉన్నారు.

Next Story