- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 45,149 కరోనా కేసులు నమోదవ్వగా.. 480 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,09,960 మంది కరోనా బారిన పడగా.. 1,19,014 మంది మృతి చెందారు. ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 71,37,229 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story