- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భారత్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 445 మంది కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,699కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 14,821 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. ప్రస్తుతం భారత్లో రికవరీ శాతం 55.77 గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,37,196 మందికి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రపంచంలో కరోనా టాప్ టెన్ దేశాల్లో భారత్ నాలుగో ప్లేస్ లో ఉంది.
Next Story