- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా రోజు రోజుకు ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నది. వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. నిన్న సాయంత్ర 8 గంటలలోపు రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో నిన్న 12 మంది మృతి చెందగా 1414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33514 ఆక్టివ్ కేసులున్నట్టు, వీరిలో 22,118 మంది హో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యశాక తెలిపింది. జీహెచ్ ఎంసీ లో కొత్తగా 598 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story