భారత్‎లో విజృంభిస్తున్న కరోనా

by  |
భారత్‎లో విజృంభిస్తున్న కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,263 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 547 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,28,668 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,84,547 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 81,15,580 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story

Most Viewed