- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 649 చేరాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు సరాసరి 70 నుంచి 80 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. కాగా, ఈ 24 గంటల్లో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారని వివరించింది. అయితే ఈ తగ్గుదల చూసి నిర్లక్ష్యం వహించకూడదని ఆరోగ్యశాఖకు చెందిన అధికారి తెలిపారు. కాగా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం దేశంలో కరోనా కేసులు 656 దాటినట్టు తెలుస్తోంది. అలాగే కరోనా మృతుల సంఖ్య కూడా 17 నమోదైనట్టు సమాచారం.
Tags : Coronavirus, india, cases, fatalities, death toll
Next Story