- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 41,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 93,92,920కి చేరింది. ఇప్పటివరకు 1,36,696 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 88,02,267 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 13,95,03,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story