దేశంలో కొత్తగా 40 వేల పాజిటివ్ కేసులు..

by  |
దేశంలో కొత్తగా 40 వేల పాజిటివ్ కేసులు..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంట‌ల్లో దేశంంలో 40,715 మందికి కరోనా నిర్ధారణ కాగా, మరో 199 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 29,785 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు.

Next Story

Most Viewed