‘‘శంకరాభరణం’’ 40 ఏళ్లు…

by  |
‘‘శంకరాభరణం’’ 40 ఏళ్లు…
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం సృష్టించిన శంకరాభరణం సినిమాకు నేటికీ 40 ఏళ్లు. 1980లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఇండస్ర్టీకి మరుపురాని జ్ఞాపకం. తెలుగు ప్రజల గుండెల్లో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సోమయాజులు, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా ప్రేరణతో అనేక మంది శాస్ర్తీయ సంగీతం నేర్చుకున్నారు.

Next Story

Most Viewed