- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులను పట్టుకునేందుకు గత కొద్ది రోజుల నుంచి అటవీ ప్రాంతంలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తూ మొత్తం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని జాగురుగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఎదురెదురుగా తారసపడ్డారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో 4 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని భద్రతా బలగాలు వెల్లడించాయి.
Next Story