- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. నలుగురు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






