- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story