- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా దెబ్బకు రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుండగా, త్వరలో రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పలు రైళ్లను నడిపించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. దసరా, దీపావళి పండుగలకు ప్రతి ఏడాది ఉండే రద్దీ దృష్ట్యా 39 రైళ్లను నడిపించేందుకు ఆ శాఖ నిర్ణయించింది.
ఆయా రైల్వే జోన్ల నుంచి వచ్చే వినతుల ప్రకారం సాధ్యమైనంత త్వరగా రైళ్లను నడిపిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, కొత్తగా నడపబోయే ఈ రైళ్ల టైమింగ్స్, బుకింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రైల్వేశాఖ తెలిపింది.
Next Story