భారత్‎లో కొత్తగా 38,310 కేసులు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-02 23:31:50  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,310 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 490 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82,67,623కి చేరింది. ఇప్పటివరకు 1,23,097 మంది మరణించారు. ప్రస్తుతం 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,03,121 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది.</p>

భారత్‎లో కొత్తగా 38,310 కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్ : భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,310 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 490 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82,67,623కి చేరింది. ఇప్పటివరకు 1,23,097 మంది మరణించారు. ప్రస్తుతం 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,03,121 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Next Story