- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవాలని యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ను 36 మంది బ్రిటన్ ఎంపీలు కోరారు. భారత విదేంశాగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో సంభాషించి రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి సూచనలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో రైతుల ఆందోళనలతో బ్రిటీష్ పంజాబీలపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్తో చర్చించాలని బ్రిటీష్ సిక్కు, లేబర్ ఎంపీ తన్మజీత్ సింగ్తోపాటు ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, వెలరీ వాజ్లు అభ్యర్థించారు.
Next Story