- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తిరువనంతపురంలోని సెంట్రల్ జైళ్లో 350 మంది ఖైదీలకు కరోనా సోకింది. మరో 9 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఖైదీలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story