- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: కళ్యాణలక్ష్మీ పథకం నిర్వహణలో భాగంగా రూ.337కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఈ పథకం కింద లక్షా నూట పదహారు రూపాయాలు అందించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇదేక్రమంలో కల్యాణలక్ష్మీ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Next Story