భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

by  |
భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో తాజాగా 32,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. ఇప్పటివరకు 1,40,573 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 3,96,729 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 91,39,901 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 14,77,87,656 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story