- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఈజిప్ట్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కైరో ప్రాంతంలోని షోహాగ్లో జరిగింది. ఈ ప్రమాదంలో 66 మందికి గాయాలైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. వైద్య సాయం అందిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
రెండు రైళ్లు ఢీకొట్టడంతో నాలుగు బోగీలు బోల్తా పడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వైద్య అధికారులు చెప్పారు.
Next Story