భారత్‎లో తాజాగా 30,548 కరోనా కేసులు

by  |
భారత్‎లో తాజాగా 30,548 కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 30,548 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 435 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. మొత్తం 1,30,070 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ గా 4,65,478 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 82,49,579 డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఆదివారం ఒక్కరోజే 8,61,706 కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది.

Next Story