- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్లను బదిలీ చేయగా. వారికి పోస్టింగ్ లు ఇచ్చారు. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ ను నియమించగా.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్, నల్గొండ ఎస్పీగా రమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా శ్వేతా, వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహినీ ప్రియదర్శిని, నార్త్ జోన్ డీసీపీగా చందన దీప్తిలను నియమించారు.
- Tags
- IPS
Next Story