- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు తరలిస్తున్న పత్తి విత్తనాలను ఖమ్మం టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం వద్ద పత్తి విత్తనాల లోడుతో వెళుతున్నబోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గుంటూరులోని ఓ ప్రముఖ విత్తన సంస్థ కేంద్రానికి వెళుతున్నట్లు సమాచారం.
Next Story