అనుమతుల్లేవు.. పట్టుకున్నారు

by  |
అనుమతుల్లేవు.. పట్టుకున్నారు
X

దిశ‌, ఖ‌మ్మం: ఎలాంటి అనుమ‌తి ప‌త్రాలు లేకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు త‌ర‌లిస్తున్న ప‌త్తి విత్త‌నాల‌ను ఖ‌మ్మం టాస్క్‌ఫోర్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం వద్ద పత్తి విత్తనాల లోడుతో వెళుతున్నబోలెరో వాహ‌నాన్ని సీజ్ చేశారు. ఈ వాహనం క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గుంటూరులోని ఓ ప్ర‌ముఖ విత్త‌న సంస్థ‌ కేంద్రానికి వెళుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed