- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా టెస్టులు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ పంపించిన యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు జరిపారు. అయితే, ఈ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారిలో ఇద్దరు దంపతులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన దంపతులిద్దరూ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అనంతరం వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వీరితో పాటు మండల కేంద్రంలోని ఓ హోటల్ యజమానికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవల ఆ హోటల్కు వెళ్లిన ప్రజలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Next Story