- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: రసాయనాల ప్రభావంతో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట శివారులో ఉన్న ఓ పరిశ్రమలో నాలుగు రోజుల క్రితం రసాయన డబ్బాల మూతలు విప్పి చూస్తుండగా.. ఒక్కసారిగా రసాయనాల ఘాటు తగలడంతో కార్మికులకు కళ్లమంటలు వచ్చాయి. క్రమక్రమంగా కళ్ల మంటలు ఎక్కువ కావడంతో పరిశ్రమ నిర్వాహకులు కార్మికులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కార్మికులు ఉద్యోగాల్లో చేరేవరకు యాజమాన్యం జీతాలు అందించాలని సర్పంచ్ శ్రీలత కోరారు.
Next Story