- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగంలోని మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. మియాపూర్లోని హఫిజ్పేట్ ప్రేమ్నగర్లో నివాసముంటున్న దీపిక (34), ఆమె కూతురు సాయిలిపి (14), కుమారుడు చైతన్య(9)తో కలిసి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చీకటి పడినా వారు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు రెండ్రోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో ఆరా తీస్తున్నారు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాల సాయంతో కనిపించకుండా పోయిన వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Next Story