- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మహబూబ్నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాలలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకుతీశారు. మృతులను శరణమ్మ, వైశాలి, భవానిగా గుర్తించారు.
Next Story