- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల నియంత్రణకు పలు రాష్ట్రాలు రాత్రిపూట నిర్భంధంతో పాటు లాక్డౌన్ కూడా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని భావించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ అక్షరాల 2,09,22,344 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 71లక్షల మందికి తొలిడోసు, మరో 37లక్షల 54వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story