- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన ప్రకారం.. గడచిన 24 గంటల్లో 2,901మందికి పాజిటివ్ రాగా, వైరస్తో పోరాడుతూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 6,625కు చేరాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టివ్ కేసులుండగా.. 7,77,900 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 76,96,653 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Next Story