కరోనా కంట్రోల్.. కొత్తగా 2,901కేసులు

by  |
కరోనా కంట్రోల్.. కొత్తగా 2,901కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన ప్రకారం.. గడచిన 24 గంటల్లో 2,901మందికి పాజిటివ్ రాగా, వైరస్‌తో పోరాడుతూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 6,625కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టివ్ కేసులుండగా.. 7,77,900 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 76,96,653 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Next Story

Most Viewed