బర్త్ డే పార్టీ జరుగుతుండగా 29 మంది మృతి

by  |
బర్త్ డే పార్టీ జరుగుతుండగా 29 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృత్యువాతపడ్డారు. 80 మంది వరకు గాయలయ్యాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాంషీ ప్రావిన్సులోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ భవనం కూలింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 29 మంది మృతదేహాలు, గాయాలపాలైన సుమారు 80 మందిని వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, బర్తే డే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed