- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఓ రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృత్యువాతపడ్డారు. 80 మంది వరకు గాయలయ్యాయి. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాంషీ ప్రావిన్సులోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ భవనం కూలింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 29 మంది మృతదేహాలు, గాయాలపాలైన సుమారు 80 మందిని వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, బర్తే డే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
Next Story