- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే జనాల గుండెళ్లో గుబులు పుడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో తొమ్మిది కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో పది, మహబూబాబాద్ జిల్లాలో ఐదు, ములుగు జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story