ఇరాన్‌లో నాటు‌సారాకు 27 మంది బలి

by  |
ఇరాన్‌లో నాటు‌సారాకు 27 మంది బలి
X

కరోనా వైరస్ ఇరాన్‌ను అతలాకుతలం చేస్తోంది. మద్యం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ వదంతులతో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 237 కు చేరింది. మరో 7వేల మందికి కరోనా వైరస్ సోకింది.

Tags: iran, alcohol, corona, world news

Next Story

Most Viewed