- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్ ఇరాన్ను అతలాకుతలం చేస్తోంది. మద్యం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ వదంతులతో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే కరోనా వైరస్తో 43 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 237 కు చేరింది. మరో 7వేల మందికి కరోనా వైరస్ సోకింది.
Tags: iran, alcohol, corona, world news
Next Story