- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
4 రోజుల తర్వాత బావిలో శవమై…
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్ ఆర్ పురం మండలం, పాతపాలెంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాలుగురోజులు క్రితం కనిపించకుండా పోయిన తిరుమల, బావిలో శవమై కనిపించాడు. తిరుమల మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో 25 ఏళ్ళ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్ ఆర్ పురం మండలం, పాతపాలెంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాలుగురోజులు క్రితం కనిపించకుండా పోయిన తిరుమల, బావిలో శవమై కనిపించాడు. తిరుమల మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






