- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో విజృంభిస్తున్న కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో తాజాగా 24,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 312 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇప్పటివరకు 1,46,756 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 2,83,849 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,93,173 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో తాజాగా 24,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 312 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇప్పటివరకు 1,46,756 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 2,83,849 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,93,173 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






