- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,410 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 838363 కు చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 11 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6768కి చేరింది. కాగా రాష్ట్రంలో 21825 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా 809770 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story