కలెక్టర్ ఆదేశించారు.. కర్ఫ్యూ కొనసాగుతోంది

by  |
కలెక్టర్ ఆదేశించారు.. కర్ఫ్యూ కొనసాగుతోంది
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనున్నది. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story